ఏపీలో పేదలకు పండగే.. ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది.. ఇవాళే, రెడీగా ఉండండి

6 months ago 22
Andhra Pradesh 3 Lakhs Houses Distribution: పేదల సొంతింటి కలను నిజం చేస్తూ, కూటమి ప్రభుత్వం 17 నెలల్లో 3 లక్షల ఇళ్లు పూర్తి చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈరోజు గృహప్రవేశాలు జరగనున్నాయి. మొత్తం మీద పేదల సొంతింటి కల నెరవేరబోతోంది. మరోవైపు, క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి, బాధితులకు సకాలంలో చికిత్స అందించేందుకు వైద్యారోగ్యశాఖ కీలక ప్రకటన చేసింది. ఆరు నెలల్లో మిగిలిన వారిని పరీక్షిస్తామని తెలిపారు.
Read Entire Article