ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. నో టెన్షన్, రెండ్రోజులు ఛాన్స్

1 year ago 49
AP Govt To Distribute Pension Another Two Days: ఏపీలో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. పింఛన్ల పంపిణీ చేసే విషయంలో సచివాలయ ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెసులుబాటు కల్పించారు. భారీ వర్షాలున్న ఆయా ప్రాంతాల్లో ఇబ్బందులుంటే వచ్చే ఒకట్రెండు రోజుల్లో పెన్షన్ పంపిణీ పూర్తి చేయొచ్చన్నారు. ఒకవేళ ఎవరైనా శనివారం పింఛన్ తీసుకోకపోతే ఆ ఒకటి, రెండు రోజుల్లో తీసుకోవచ్చన్నారు. పింఛన్ పంపిణీ విషయంలో సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకు రావద్దని, టార్గెట్ పెట్టవద్దని చంద్రబాబు సూచించారు.
Read Entire Article