ఏపీలో పింఛన్‌లు తీసుకునేవారికి శుభవార్త.. న్యూ ఇయర్ కానుక, రెడీగా ఉండండి

5 months ago 13
Ntr Bharosa Pension One Day Before: నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్‌దారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. జనవరి నెల పింఛన్‌ను డిసెంబర్ 31వ తేదీనే లబ్ధిదారులకు అందజేయాలని ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద నిర్ణయించారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు డిసెంబర్ 30వ తేదీనే బ్యాంకుల్లోంచి డబ్బు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు జనవరి 1, 2026 నుంచి ఫిబ్రవరి 28, 2026 వరకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలి.
Read Entire Article