ఏపీలో పింఛన్ తీసుకునేవారికి గుడ్‌న్యూస్.. ఆ ఆప్షన్ వచ్చేసింది, చాలా సింపుల్.. ఇలా చేస్తే చాలు

1 year ago 19
Ntr Bharosa Pension Scheme Transfer Option: ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తోంది. అయితే కొందరు పింఛన్ తీసుకునేవారు ఉపాధి కోసం సొంత ఊరును వదిలి రాష్ట్రంలోని మరో ప్రాంతాలకు వెళుతున్నారు. అయితే వీరు ప్రతి నెలా ఒకటో తేదీన ఊరికి రావడానికి వ్యయప్రయాసలు తప్పడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ బదిలీకి అవకాశం కల్పించింది.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article