ఏపీలో టెట్‌కు ముహూర్తం ఫిక్స్.. ప్రభుత్వ టీచర్లు రాయాల్సిందే, మార్గదర్శకాలు జారీ

7 months ago 15
ఆంధ్రప్రదేశ్‌లో టెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 10న పరీక్ష, జనవరి 19న ఫలితాలు వెలువడనున్నాయి. దరఖాస్తులు అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు స్వీకరిస్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, 2011కు ముందు నియమితులైన ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాలి. పేపర్-2ఏ అర్హత మార్కులను 50%, 45%కు పెంచారు.
Read Entire Article