ఏపీలో టీడీపీ ఎంపీ సొంత పథకం.. ఒక్కొక్కరికి రూ.50వేలు ఉచితంగా ఇచ్చేశారు

1 year ago 26
Vizianagaram TDP MP Rs 50 Thousand To Third Girl Child: విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆడపిల్ల పుడితే రూ.50 వేలు, మగపిల్లాడు పుడితే ఆవుదూడను బహుమతిగా ఇస్తున్నారు. భోగాపురం, రణస్థలం మండలాల్లో లబ్ధిదారులకు చెక్కులు, ఆవుదూడలను అందజేశారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నిఖిల ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఇది ఆడపిల్లలను ప్రోత్సహించడానికి, కుటుంబాలకు సహాయం చేయడానికి ఉద్దేశించబడింది.
Read Entire Article