ఏపీలో కొత్తగా నాలుగు లేన్ల రహదారి.. ఆ రూట్లోనే.. హైదరాబాద్‌కు ఇక మరింత త్వరగా..

1 year ago 36
ఏపీలో కొత్తగా నాలుగు వరుసల రహదారి నిర్మాణం కానుంది. ఈ మేరకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. గుంటూరు జిల్లాలోని పేరేచర్ల - కొండమోడు రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కీలక అడుగు పడింది. విస్తరణ పనుల కోసం ఇప్పటికే కేంద్రం నిధులు కూడా మంజూరు చేసింది. టెండర్లు పిలిచి కాంట్రాక్టర్‌ను సైతం ఎంపిక చేశారు. తాజాగా కేంద్ర రోడ్డు, ఉపరితల రవాణాశాఖ కాంట్రాక్టర్‌కు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీ పంపింది. దీనికి కాంట్రాక్టర్ అంగీకరించి ఒప్పందం చేసుకుంటే పనులు ప్రారంభమవుతాయి.
Read Entire Article