ఏపీలో కొత్తగా ఆరు వరుసల రహదారి.. ఆ రూట్లోనే.. హైదరాబాద్‌కు మరింత వేగంగా.. దూసుకెళ్లిపోవచ్చు..

9 months ago 22
రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం సహకారంతో పలు జాతీయ రహదారుల నిర్మాణం, రైల్వే లైన్ల నిర్మాణం చేపడుతున్నారు. ఇక అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. అమరావతి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రతిపాదించింది. ఈ పనులు కూడా జరుగుతున్నాయి. అయితే అమరావతి ఓఆర్ఆర్‌ను వెస్ట్ బైపాస్‌ను అనుసంధానిస్తూ 17.5 కిలోమీటర్ల మేరకు ఆరు వరుసల రహదారిని నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే తెనాలి నుంచి హైదరాబాద్ వెళ్లేవారికి ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని అధికారులు చెప్తున్నారు.
Read Entire Article