ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూ.2,545 కోట్లతో.. ఆ రూట్లోనే.. నాలుగేళ్లలో పూర్తి.!

1 year ago 39
New Railway line in AP: అమరావతి రైల్వే లైన్‌పై విజయవాడ డివిజనల్ మేనేజర్ కీలక అప్ డేట్ ఇచ్చారు. అమరావతి రైల్వే లైన్ నిర్మాణం నాలుగేళ్లలో పూర్తిచేస్తామని విజయవాడ డీఆర్ఎం నరేంద్ర పాటిల్ వెల్లడించారు. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకూ అమరావతి మీదుగా కొత్త రైల్వే లైన్ నిర్మాణం చేపడుతున్నారు. దీనికి కేంద్ర మంత్రి వర్గం కూడా గతేడాది అక్టోబర్‌లో ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే ట్రాక్ నిర్మాణానికి కావాల్సిన ప్రక్రియ జరుగుతోంది. రూ.2,545 కోట్ల వ్యయంతో రైల్వే శాఖ ఈ ప్రాజెక్టు చేపడుతోంది.
Read Entire Article