ఏపీలో కొత్త పోర్టు.. ట్రయల్ రన్‌కు రెడీ, ఈ మూడు జిల్లాల రూపురేఖలు మారిపోతాయ్

1 year ago 50
Srikakulam Mulapeta Port Works Update: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేసింది. 50 శాతం పనులు పూర్తయ్యాయి, జూన్ నాటికి ట్రయల్ రన్ నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బెర్తుల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పోర్టుకు రోడ్డు, రైల్వే లైన్ల అనుసంధానం కోసం భూసేకరణ చేస్తున్నారు. ఈ పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎంతో అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారు. త్వరలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారనున్నాయి!
Read Entire Article