ఏపీలో కొత్త పింఛన్‌ల కోసం దరఖాస్తు చేసుకోండి.. ఆ నెల నుంచే డబ్బులు

1 year ago 38
Andhra Pradesh New Pensions Released From January: ఏపీ ప్రభుత్వం కొత్త పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త దరఖాస్తుల స్వీకరణ.. ప్రస్తుతం ఉన్న పింఛన్‌లలో అక్రమాలపై ఫోకస్ పెట్టింది. కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించడంతో పాటుగా అనర్హులను తొలగించే కార్యక్రమం మొదలు పెడుతోంది. నవంబర్ నుంచి కొత్త దరఖాస్తుల్ని స్వీకరించబోతోంది. అదే క్రమంలో ప్రస్తుతం ఉన్న పింఛన్‌లను తనిఖీ చేసి అనర్హులపై వేటు వేయనుంది. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీని కూాడా ప్రభుత్వం నియమిస్తోంది.
Read Entire Article