ఏపీలో కొత్త జూపార్కు.. 250 హెక్టార్లలో ఏర్పాటుకు కసరత్తు.. అక్కడే, ఫిక్స్..

4 months ago 17
ఏపీలో కొత్త జూపార్కు ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. రాజానగరంలో కొత్త జూపార్క్ ఏర్పాటు కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి. రాజానగరం అభయారణ్యంలో జూపార్కు ఏర్పాటు కోసం కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. బుధవారం రోజున దివాన్ చెరువు వద్ద ఉన్న అటవీ భూమిని కేంద్ర బృందం పరిశీలించింది. 250 హెక్టార్లలో జూపార్కు ఏర్పాటు కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే కేంద్ర బృందం సిఫార్సుల ఆధారంగా అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
Read Entire Article