ఏపీలో కాలేజీలకు సీరియస్ వార్నింగ్.. రూ.15 లక్షలు జరిమానా, విద్యార్థులకు పండగే

1 year ago 42
APHERMC Regulatory Panel Warns Private College Managements: ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.15 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అధిక ఫీజులు, కోర్సులు పూర్తయ్యాక కూడా సర్టిఫికేట్లు ఇవ్వకపోతే చర్యలు తప్పవని.. ఇటీవల కాలంలో ఈ అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ తెలిపింది.
Read Entire Article