ఏపీలో ఈ వాహనాలను కొనుగోలు చేస్తే 5శాతం రాయితీ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

1 year ago 31
Andhra Pradesh Ev Policy 5 Percent Discount: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈవీ పాలసీని తీసుకొచ్చింది.. ఐదేళ్ల పాటూ ఈ పాలసీ అమల్లో ఉంటుంది. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీ ప్రకటించింది. విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసేవారికి రాయితీని వర్తింపజేస్తారు. అంతేకాదు ఈవీ తయారీదారులకు కూడా ప్రోత్సహకాలను ప్రకటించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ వాహనాలను బాగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. పాలసీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article