ఏపీలో ఇంటర్ విద్యార్థులకు తీపికబురు.. జనవరి 4న ఫిక్స్, రెడీగా ఉండండి

1 year ago 34
Andhra Pradesh Inter Students Mid Day Meal From January 4th: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో విద్యార్థులకు ఈనెల నాలుగో తేదీ నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నారు. మూడో తేదీ శుక్రవారం నుంచి భోజన పథకం ప్రారంభించాలని నిర్ణయించారు.. కానీ కొన్ని కారణాలతో వాయిదా వేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విజయవాడలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.
Read Entire Article