ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు.. ఎన్నో ఏళ్ల కల, ప్రభుత్వం ఉత్తర్వులు

1 year ago 16
AP Panchayat Raj Employees Promotions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖలో మార్పులు జరిగాయి. ఈ మేరకు ఉద్యోగుల కేడర్ వ్యవస్థలో ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. ఎంపీడీవో, డీఎల్‌పీవోలను ఒకే కేడర్‌గా నిర్ణయించారు. ప్రమోషన్ల ద్వారా డివిజనల్ అభివృద్ధి అధికారులుగా మారుతారు. అయితే శిక్షణ తర్వాతే పదోన్నతులు లభిస్తాయి. జెడ్పీ సీఈవో పోస్టుల్లో ఐఏఎస్ అధికారులతో భర్తీ చేస్తారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కూడా నియామకాలు జరుగుతాయి.
Read Entire Article