ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు.. త్వరలోనే..

5 months ago 21
ఏపీ పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులతో పవన్ కళ్యాణ్ బుధవారం మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పదివేల మంది ఉద్యోగులకు పారదర్శకంగా పదోన్నతులు కల్పించామని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
Read Entire Article