ఏపీలో ఆ ఉద్యోగులందరికి గుడ్‌న్యూస్.. మరో ఏడాది పొడిగింపు, ప్రభుత్వం కీలక ఆదేశాలు

1 year ago 18
Andhra Pradesh Contract Employees Service Extension Till 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలతో ముందుకెళ్తోంది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఊరటనిస్తూ వారి సర్వీసును మరో ఏడాది పొడిగించింది. ఆర్థిక శాఖ అనుమతితోనే ఇది సాధ్యమని తేల్చి చెప్పింది. అంతేకాదు, ఈబీసీ విద్యార్థుల కోసం నిధులు విడుదల చేయడంతో పాటు, అమరావతి మెట్రో రైలుకు కూడా నిధులు కేటాయించింది. మంత్రుల జపాన్ పర్యటనకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇంకా ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా జరిగాయి. ఈ నిర్ణయాల వెనుక వ్యూహమేమిటో చూడాలి.
Read Entire Article