Andhra Pradesh Assigned Land Registration For Rs 100 Only: ఏపీ ప్రభుత్వం అసైన్డ్ భూముల్ని వారసులు తమ పేరుతో మార్చుకునే అవకాశం కల్పించింది. సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభించారు.. ఇకపై వారసత్వ మ్యుటేషన్ కింద దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. భాగ పరిష్కార డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు.. వెంటనే మ్యుటేషన్ కూడా పూర్తి చేస్తారు. ఈ రిజిస్ట్రేషన్ కూడా జస్ట్ రూ.100 మాత్రమే.