ఏపీలో 72 ఏళ్ల వయసులో నీట్ పరీక్ష రాసిన బామ్మ.. అక్కడేమో తల్లీకూతురు

1 year ago 21
Kakinada 72 Years Old Woman Writes Neet Exam: దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. కొందరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో పరీక్షకు అనుమతించలేదు. ఏపీలో 72 ఏళ్ల బామ్మ నీట్ పరీక్ష రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తెలంగాణలో ఒక తల్లి, కూతురు ఇద్దరూ వేర్వేరు చోట్ల నీట్ పరీక్షకు హాజరయ్యారు. చదువుకోవడానికి వయసు అడ్డంకి కాదని నిరూపించిన ఈ ఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి చదవండి!
Read Entire Article