ఏపీలో 2 నెలల పాటూ చేపల వేటపై నిషేధం.. ఈ నిబంధనల్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

1 year ago 24
AP Govt Ban On Fishing For Two Months: ఆంధ్రప్రదేశ్‌లో చేపల వేట నిషేధం అమల్లోకి వచ్చింది. ఇది 61 రోజుల పాటు కొనసాగుతుంది. మత్స్య సంపదను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో మర బోట్లు, ఇంజిన్ బోట్లు వేటకు వెళ్లకూడదు. మత్స్యకారులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. గతంలో రూ.10 వేలు ఇవ్వగా, కూటమి ప్రభుత్వం రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. త్వరలో లబ్ధిదారులను గుర్తించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.
Read Entire Article