ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో, ఆ జిల్లాకు మహర్దశ

1 year ago 42
Andhra Pradesh Laurus Labs Invests Rs 5000 Crore: ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. మరో సంస్థ రాష్ట్రంలో బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అనకాపల్లి జిల్లా గోరపూడిలో ఐపీ రాంబిల్లి ఫేజ్‌-2లో దాదాపు రూ.5వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమను నెలకొల్పనుంది. దీనిద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయంటున్నారు. లారస్‌ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయనున్న కొత్త పరిశ్రమలకు భూములు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత తెలిపింది.
Read Entire Article