ఏపీకి మరో కొత్త నేషనల్ హైవే.. ఏకంగా 200 కిలోమీటర్లు, ఈ మూడు జిల్లాలకు మహర్దశ

1 year ago 20
Moolapeta Visakhapatnam Coastal National Highway: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం శుభవార్త తెలిపింది. ఉత్తరాంధ్రలో మూలపేట పోర్టు నుంచి భీమిలి వరకు గ్రీన్ ఫీల్డ్ కోస్టల్ హైవే రానుంది. చంద్రబాబు నాయుడు అభ్యర్థన మేరకు నితిన్ గడ్కరీ దీనికి అంగీకరించారు. ఇది పోర్టుకు అనుసంధానంగా ఉండి పర్యాటకాన్ని, పరిశ్రమలను అభివృద్ధి చేస్తుంది. సుమారు 200 కిలోమీటర్ల మేర దీని నిర్మాణం జరగనుంది. ఈ హైవుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Read Entire Article