ఏపీకి మరో ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్.. అక్కడే ఫిక్స్, రూ.1,772 కోట్లతో ఏర్పాటు

6 months ago 16
Microsoft Largest Quantum Computer In Ap: ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ రూ.1,772 కోట్ల పెట్టుబడితో అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో భారీ క్వాంటమ్‌ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఇది క్వాంటమ్‌ టెక్నాలజీలో రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరుసలో నిలుపుతుంది. ఇప్పటికే IBM, ఫుజిసు సంస్థలు కూడా అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి అంటున్నారు.. పూర్తి వివరాలు ఇవే.
Read Entire Article