ఏపీకి చెందిన స్వచ్ఛంద సంస్థ భారీ విరాళం.. కళ్లు చెదిరే మొత్తంలో, ఎంతంటే!

1 year ago 38
Tirumala Gubba Choultry Rs 1 Crore Donation: భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తిరుమల గుబ్బా చౌల్ట్రీ ప్రధాని సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందజేసింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆ విరాళాన్ని స్వీకరించారు. ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ లో అవినీతిని అరికట్టాలని మంత్రి ఆదేశించారు. అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆరోగ్యశాఖలో మార్పులు రానున్నాయి.
Read Entire Article