ఏపీకి గోదావరి టెన్షన్.. ఈ జిల్లాల్లో హై అలర్ట్, ఒక్కరాత్రిలో వరద అంత పెరిగిందా!

1 year ago 45
Godavari Flood Rises: గోదావరికి వరద గంట గంటకు పెరుగుతోంది. 48 గంటల క్రితం తగ్గినట్టే తగ్గిన వరద మళ్లీ పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాల ప్రభావంతో గోదావరికి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఎప్పటికపుడు సూచనలు ఇస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిబ్బంది అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఏటిగట్టుల శాఖ ఆధికారులు ముందస్తుగా ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచారు. ఇప్పటికే దొడ్డిపట్ల, గట్లు బలహీనంగా ఉన్న చోట్లకు బస్తాలను తరలిస్తున్నారు.
Read Entire Article