Union Govt Released Rs 1216 Crores To Andhra Pradesh: కేంద్రం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖకు తీపికబురు చెప్పింది. కేంద్ర ప్రభుత్వం 2026 - 27 ఆర్థిక సంవత్సరానికి MGNREGA కింద ఆంధ్రప్రదేశ్కు రూ. 1192.16 కోట్ల నిధులు మంజూరు చేసింది. అంతేకాదు కేంద్రం 2026–27 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాల కోసం WDC–PMKSY 2.0 పథకం కింద ఏపీకి రూ.24.23 కోట్ల నిధులు విడుదల చేసింది.