ఏపీకి కేంద్రం తీపికబురు.. ఆ రూట్లో కొత్తగా రైలు.. టైమింగ్స్, స్టాపింగ్స్ పూర్తి వివరాలివే..

5 months ago 15
ఏపీకి కేంద్రం మరో గుడ్ న్యూస్ వినిపించింది. రాష్ట్రంలో కొత్తగా మరో ప్యాసింజర్ రైలును నడపాలని నిర్ణయించింది. రైల్వే శాఖ ఆమోదంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. గుంతకల్లు మార్కాపురం రోడ్డు స్టేషన్ మధ్య డైలీ ప్యాసింజర్ రైలును నడపనున్నట్లు ప్రకటించారు. నంద్యాల మీదుగా గుంతకల్లు మార్కాపురం ప్యాసింజర్ రైలు రాకపోకలు సాగించనుంది. స్టేషన్ల వివరాలను కూడా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.
Read Entire Article