ఏపీ హోంమంత్రి అనిత కీలక ప్రకటన.. ఇకపై వారికి రూ.4లక్షలు పరిహారం

1 year ago 27
Vangalapudi Anitha Review On Heatwaves: రాష్ట్రంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. వడదెబ్బ తగలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని సూచించారు. వడదెబ్బతో మరణించిన వారికి రూ.4 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించారు. వైద్యశాఖ 5,145 పడకలు, 768 అంబులెన్సులు సిద్ధంగా ఉంచింది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ రాష్ట్రవ్యాప్తంగా 20 నగరాల్లో వడగాల్పులపై ప్రజలను అప్రమత్తం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.
Read Entire Article