ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి ఉత్తమ్ కుమార్ దంపతులు భేటీ.. అసలు విషయం ఇదే..!

1 year ago 47
Nara Chandrababu Naidu: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన సతీమణి పద్మావతి రెడ్డితో కలిసి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పలు ఇంట్రెస్టింగ్ అంశాలు చర్చించినట్టు సమాచారం. అయితే.. తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో.. వీరి భేటీ సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Entire Article