ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు.. ఆ లేఖలు షేర్ చేసిన ముఖ్యమంత్రి

1 year ago 35
కళియుగ దైవంగా కొలిచి తిరుమల తిరుపతి వేంకటేశ్వరుని దర్శనానికి సంబంధించి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసుల లేఖలను అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేశారు. ఈ మేరకు పోస్టుతో పాటు వాళ్లిద్దరు పరస్పరం రాసుకున్న లేఖలను కూడా రేవంత్ రెడ్డి షేర్ చేశారు.
Read Entire Article