ఏపీ సీఎం చంద్రబాబు సెక్యూరిటీలో మార్పు.. రంగంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్

1 year ago 30
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భద్రతలో మార్పులు చేశారు. సీఎం సెక్యూరిటీ వలయంలోకి కౌంటర్ యాక్షన్ టీమ్ కూడా చేరింది. ఎన్‌ఎస్‌జీ, ఎస్‌ఎస్‌జీ, స్థానిక సాయుధ బలగాలకు అదనంగా ఆరుగురు కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీంను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మూడు వలయాలుగా ఏర్పడి చంద్రబాబుకు రక్షణ కల్పిస్తారు. ఆరుగురు కౌంటర్ యాక్షన్ కమాండోలు చంద్రబాబుకు సెక్యూరిటీగా రంగంలోకి దిగాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article