ఏపీ సచివాలయ మహిళా ఉద్యోగులకు బంపరాఫర్.. 50శాతం డిస్కౌంట్, ఈ నెల 10 వరకు ఛాన్స్

1 year ago 21
Ap Secretariat Employees 50 Percent Offer On Handloom Garments: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్ర సచివాలయంలోని 3వ బ్లాక్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కో హ్యాండ్లూమ్ స్టాల్‌ను మంత్రులు సంధ్యారాణి, సవితలు ప్రారంభించారు. సచివాలయ మహిళా ఉద్యోగులకు 50శాతం రాయితీని అందించారు. అలాగే మంత్రులు స్వయంగా కొన్ని చేనేత వస్త్రాలు కొనుగోలు చేశారు. చేనేత పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలని కోరారు.
Read Entire Article