ఏపీ విద్యుత్ ఉద్యోగుల పెద్ద మనసు.. వరద బాధితులకు భారీ విరాళం, ఏకంగా రూ.కోట్లలో

1 year ago 49
Ap Electricity Employees Rs 10 Crore Flood Donation: ఏపీలో వరద బాధితులకు విద్యుత్ ఉద్యోగులు భారీగా విరాళాన్ని అందజేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నేతృత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన విద్యుత్ ఉద్యోగుల జేఏసీ.. తమ ఒక్క రోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా అందజేశారు. రూ. 10.60 కోట్లని వరద సాయంగా ఇచ్చారు.
Read Entire Article