ఏపీ వారికి బంపరాఫర్.. రూ.11 లక్షలు కట్టొద్దు, రూ.1.50 లక్షలు కడితే చాలు.. కొత్త పథకం

11 months ago 20
AP Ex Army Persons Drones Discount: దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులు ఇక రైతుల కోసం పనిచేయనున్నారు. 'దేశ సేవ నుంచి పల్లె సేవకు' అనే కొత్త పథకం ద్వారా మాజీ సైనికులకు వ్యవసాయ డ్రోన్లు అందించి ఉపాధి కల్పిస్తారు. శిక్షణతో డ్రోన్ పైలట్లుగా మారి, పురుగు మందులు పిచికారీ చేస్తూ ఆదాయం పొందవచ్చు. మరి ఈ పథకం ఎలా పనిచేస్తుంది? సైనికులకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
Read Entire Article