ఏపీ వరద బాధితుల కరెంట్ బిల్లులపై ఊరట.. చంద్రబాబు కీలక ప్రకటన

1 year ago 44
Andhra Pradesh Flood Areas Electricity Bills: ఆంధ్రప్రదేశ్ వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, బకాయిలపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వదర ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు, బకాయిల వసూలు వాయిదా వేస్తున్నామన్నారు. తక్షణం కుళాయిల ద్వారా మంచి నీటిని సరఫరా చేస్తున్నామని.. వాటిని రెండు రోజుల పాటు వంటకు, తాగడానికి వినియోగించవద్దని సూచించారు. రెండు రోజుల్లోగా రేషన్, శానిటేషన్, టెలీకమ్యూనికేషన్, విద్యుత్‌ సమస్య­లను పూర్తిగా పరిష్కరిస్తామన్నారు. మరికొన్ని కీలక ప్రకటనలు కూడా చేశారు.
Read Entire Article