ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. ఆగస్టు 15న ఫిక్స్, రెడీగా ఉండండి.. పూర్తి వివరాలివే

10 months ago 16
Andhra Pradesh Farmers Pattadar Passbook: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు కొత్త పాసు పుస్తకాలను పంపిణీ చేయడానికి సిద్ధమైంది, వీటిపై రాజకీయ నాయకుల బొమ్మలు ఉండవు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తోతాపురి మామిడి రైతులను ఆదుకోవడానికి కేంద్రం ఎంఐఎస్ కింద రూ.130 కోట్లు విడుదల చేసింది, క్వింటాల్‌కు రూ.1,490.73 చొప్పున మామిడిని కొనుగోలు చేయడానికి అనుమతి లభించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article