ఏపీ రైతుల అకౌంట్‌లలోకి రూ.20వేలు.. రెడీగా ఉండండి, మంత్రి కీలక ప్రకటన

1 year ago 18
Annadata Sukhibhava Scheme Money Release: ఏపీలో అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్దమైంది. ఈ మేరకు ఇటీవల బడ్జెట్‌లో నిధుల్ని కేటాయించింది.. మే నెలలో ఈ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. తాజాగా శాసనమండలిలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. అన్నదాత సుఖీభవ పథకం కింద.. ప్రతి ఏటా అర్హత ఉన్న రైతులకు రూ.20వేల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది.
Read Entire Article