ఏపీ మీదుగా కొత్తగా వందేభారత్ స్లీపర్ రైలు.. ఈ రూట్‌లోనే ఫిక్స్?, తెలంగాణను కవర్ చేసేలా ప్లాన్!

1 year ago 19
Vijayawada Ayodhya Varanasi Vande Bharat Sleeper Train: దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్లు విజయవంతం కావడంతో, ఇప్పుడు స్లీపర్ రైళ్లను కూడా ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఈ స్లీపర్ రైళ్లు వస్తాయా లేదా అనే చర్చ నడుస్తోంది. ఒకవేళ వస్తే, ఏయే రూట్లలో నడుస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. విజయవాడ నుండి అయోధ్యకు ఒక రైలు, సికింద్రాబాద్ నుండి తిరుపతికి మరొక రైలు ఉండొచ్చని అంటున్నారు. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి!
Read Entire Article