ఏపీ మీదుగా కొత్తగా వందేభారత్ రైలు, మరో వందేభారత్ స్లీపర్.. ఈ రూట్‌లోనే, ఎంపీ రిక్వెస్ట్

1 year ago 15
Visakhapatnam Tirupati Vande Bharat: ఏపీలో కొత్తగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ల అంశం తెరపైకి వచ్చింది. ఈ మేరకు లోక్‌సభలో ఏపీకి చెందిన ఎంపీలు ప్రస్తావించారు.. కొత్తగా వందేభారత్‌ రైళ్లను నడపాలని కోరారు. ఈ మేరకు రెండు రూట్లలో కొత్త రైళ్లను ప్రారంభించాలని కేంద్రాన్ని కోరారు. కొత్తగా నెల్లూరు నుంచి తిరుపతి మీదుగా మైసూరుకు వందేభారత్ రైలును నడపాలని కోరారు. అలాగే తిరుపతి విశాఖపట్నం మధ్య వందేభారత్ స్లీపర్ రైలు ప్రారంభించాలని కూడా రిక్వెస్ట్ చేశారు.
Read Entire Article