ఏపీ మంత్రి పీఏ వేధిస్తున్నాడు.. మహిళ సంచలన ఆరోపణలు

7 months ago 24
టీడీపీ మంత్రి పీఏపై ఎస్పీకి ఓ మహిళ ఫిర్యాదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంత్రి పీఏ, కొడుకు తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ ఆమె ఏకంగా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. భర్త కరోనాతో మరణించడంతో.. ఉద్యోగం కోసం వెళితే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Entire Article