ఏపీ మంత్రి vs టీడీపీ ఎమ్మెల్యే.. ఆ ఒక్క పదంతో పెద్ద సమస్యే.. అసెంబ్లీలో ఆసక్తికర సీన్

1 year ago 27
Vallabhaneni Vamsi In AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి వర్సెస్ టీడీపీ ఎమ్మెల్యే ఆసక్తికర చర్చ జరిగింది. మట్టి, గ్రావెల్ తవ్వకాలపై మంత్రి చేసిన ప్రకటనపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనపై విజిలెన్స్ విచారణ జరుగుతోందనడం సరికాదన్నారు.. దీంతో స్పందించిన మంత్రి ఎమ్మెల్యే వసంతకు ఆ ప్రకటనకు సంబంధం లేదన్నారు. ఇదంతా గన్నవరం మాజీ ఎమ్మెల్యేకు సంబంధించిన అంశం అంటూ సభలో క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article