ఏపీ ప్రభుత్వం వద్దంటున్నా రైతులు వినడం లేదు.. ఆ పంటే సాగుచేస్తున్నారు!

7 months ago 16
AP Govt Denied Burley Tobacco Cultivation: ప్రభుత్వం వద్దన్నా రైతులు బర్లీ పొగాకు సాగును ఆపడం లేదు. ఖరీఫ్ లో 21 వేల ఎకరాల్లో సాగు చేయగా, అందులో 15 వేల ఎకరాలు బర్లీ పొగాకే. కొనుగోలుదారుల స్పష్టత లేక, ధరలు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు చేపట్టినా, సమస్య తీరడం లేదు. రబీలోనూ సాగు పెరిగే అవకాశం ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article