ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్లకు దరఖాస్తులు, మంత్రి కీలక ప్రకటన

5 months ago 27
Andhra Pradesh Ntr Bharosa New Pensions: ఏపీలో కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే వృద్ధాప్య, వితంతు కొత్త పింఛన్లు ఇచ్చేందుకు విధివిధానాలు రూపొందించామని.. త్వరలోనే కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తులు తీసుకుంటామని చెప్పారు. అప్పుడు అర్హులైన వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పింఛన్ కూడా తొలగించలేదన్నారు మంత్రి.
Read Entire Article