ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. జీతాలు 20% శాతం పెంపు, గ్రాట్యుటీ రూ.4లక్షలకు పెంపు

3 months ago 15
AP Govt Hikes 20% Salaries For PACS Employees: ఏపీలో పీఏసీఎస్‌ ఉద్యోగులకు ప్రభుత్వం వరాలు ప్రకటించింది. ఈ మేరకు కొద్ది రోజులుగా సమ్మె చేస్తున్న వారంతా ఆందోళన విరమించారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి.. హామీలు ఇచ్చింది. అంతేకాదు పీఏసీఎస్‌ ఉద్యోగుల జీతాల 20శాతం పెంపుకు ఓకే చెప్పారు. అంతేకాదు గ్రాట్యుటీని రూ.2లక్షల నుంచి రూ.4లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ప్రతి ఉద్యోగికీ రూ.5లక్షల గ్రూప్‌ ఆరోగ్య బీమా అమలుకు హామీ ఇచ్చారు.
Read Entire Article