ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ డబ్బులపై జీవో విడుదల, 2024 నుంచి చెల్లింపు

7 months ago 20
AP Govt Employees Da Go Released: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనర్లకు దీపావళి కానుకగా డీఏ అలవెన్స్‌ను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో పాటు, పోలీసులకు సరెండర్ లీవ్స్ డబ్బులు, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్ వంటి అనేక ప్రయోజనాలను ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు కూడా సంతోషంలో ఉన్నారు.
Read Entire Article