ఏపీ ప్రజలకు ప్రభుత్వం దీపావళి కానుక.. మంత్రి కీలక ప్రకటన.. ఏడాదికి రూ.3000 కోట్లతో అమలు

1 year ago 36
ఏపీవాసులకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. దీపావళి కానుక కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేయనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనున్నారు. దీనికి వచ్చే కేబినేట్ సమావేశంలో ఆమోదం తీసుకుంటామని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం వెల్లడించారు. ఈ పథకం అమలకు ఏడాదికి రూ.3000 కోట్లు ఖర్చవుతుందని.. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
Read Entire Article