ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు.. మార్చి 30న ప్రారంభం..

1 year ago 33
ఏపీ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఉగాది నుంచి పీ4 విధానాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. దీనిలో ప్రభుత్వం, ప్రైవేట్ సంస్థలు పలు ప్రాజెక్టులకు పెట్టుబడి పెట్టినట్లుగానే.. ప్రజలకు కూడా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఇస్తారు. దీని వల్ల లాభాలు వస్తే ప్రజలు కూడా షేర్ చేసుకుంటారు. దీనిపై సర్వే మార్చి 8న ప్రారంభం కాగా.. మార్చి 21న విధివిధానాలు ఖరారు కానున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
Read Entire Article