ఏపీ కీలక నిర్ణయం.. రూ.52 కోట్లతో పెయ్య సాయం.. ఆడ దూడలే పుట్టేలా..

11 months ago 18
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతుల కోసం సరికొత్త పథకాన్ని ప్రారంభించింది. రూ.52 కోట్ల వ్యయంతో 'పెయ్య సాయం' పేరుతో ఆడ దూడల ఉత్పత్తిని ప్రోత్సహించనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించిన ఈ ప్రాజెక్టుతో పాడి రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పాల ఉత్పత్తిని పెంచడమే కాకుండా, పశు సంపదను వృద్ధి చేయనున్నారు. మరి ఈ పథకం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే వివరాలు తెలియాలంటే..
Read Entire Article