ఏపీ ఉచిత బస్సు పథకం.. ఏసీ బస్సుల్లోనూ ఫ్రీగా ప్రయాణం, కీలక ప్రకటన

9 months ago 26
AP Free Bus Scheme In Ac Electric Buses: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. త్వరలో ఎలక్ట్రిక్ ఏసీ సిటీ, పల్లె వెలుగు బస్సుల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. రాష్ట్రానికి 1050 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, బస్టాండ్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. కడప బస్టాండ్‌లో రూ.1.30 కోట్లతో సిమెంటు రోడ్డు పనులు త్వరలో ప్రారంభమవుతాయని వెల్లడించారు.
Read Entire Article